ఈ స్త్రోత్రమును మూడు రోజులు ప్రతిరోజు ముడుసంధ్యల చదివిన సర్వ కార్యములు నెరవేరును.
రోజునకు ఎనిమిది పర్యాయములు చొప్పున ఎనిమిది రోజులు,
చవితి నాడు ఎనిమిది పర్యాయములు చదివిన అష్టసిద్ధులు పొందుదురు.
ప్రతి నిత్యమూ పదిసార్లు చొప్పున ఒక నెల రోజులు చదివిన సమస్త బంధములు తొలగును.
విద్యలనభిలాషించు వారు విద్యాప్రాప్తి,సంతానము కావలయునని కోరు వారికి సంతాన ప్రాప్తి యు కలుగును.
ఇరువది యొక్క మారులు చదివిన సమస్త కోరికలు నెరవేరును.
********************************************************************************
గణేశ మూలమంత్రం
ఓం గం గణపతయే నమః
దీనిని జపించుటవలన విఘ్న భయం తొలగి కార్య సిద్ధి కలుగుతుంది.
దీనిని మనసా వాచా నిత్యం ప్రాతః సమయం లో ఇరువది ఒక్క మారు జపిస్తే పనులు నెరవేరి ఆనందం పొందగలరు .